Kerala Malappuram Boat Capsized Accident: పడవ బోల్తా పడి కేరళలో ఘోర ప్రమాదం
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. మలప్పురం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగి 22 మంది మృతి చెందారు.
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. మలప్పురం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగి 22 మంది మృతి చెందారు.