CM Basavaraj Bommai Reacts On Karnataka Results: ఫలితాలు వచ్చాక విశ్లేషించుకుంటాం..!

Continues below advertisement

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తలు శ్రమించినా సరే... మార్క్ అందుకోలేకపోయామని, పూర్తి ఫలితాలు వచ్చాక విశ్లేషించుకుంటామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram