Ashwini Vaishnaw vs Mamata Banerjee | Balasore Train Accident: మౌనం ఎందుకంటూ మమత ప్రశ్న

బాలాసోర్ రైలు ప్రమాదం... రాజకీయంగానూ వేడెక్కిస్తోంది. పశ్చిమబంగాల్ సీఎం మమతా బెనర్జీ... కవచ్ సిస్టం వైఫల్యం అంటుంటే... ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో మార్పు వల్లే ప్రమాదం జరిగిందని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ అంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola