Ajit Pawar Reaches Raj Bhavan To Take Oath As Deputy CM: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి అనూహ్య మలుపు తిరిగాయి. బాబాయ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పై.... అదే పార్టీకి చెందిన అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించారు. సుమారు 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు చేరుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola