Movie Online: సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం చేసిన బిల్లుపై చర్చ

సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ చేస్తూ ఏపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ఆమోదింప చేసింది. ఈ మేరకు ఇకపై రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోనే సినిమా టిక్కెట్ల రేట్లు, టికెటింగ్ విధానం ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, సినీవిశ్లేషకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తో ఏబీపీ దేశం ముఖాముఖి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola