వెన్నెల పెళ్లి ఆపనున్న జానకి.అర్థరాత్రి బ్రాహ్మణి ఎక్కడికి వెళ్లింది?
శ్రీవల్లి, కోటేష్ ల కుమారుని బారసాలకు రుద్రరాణి వచ్చి వాళ్ల బాబును లాగేసుకుంటుంది. తాను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పేసి... తనకు వ్యతిరేకంగా వస్తే ప్రాణాలు తీసేస్తానని వార్నింగ్ ఇస్తుంది. కానిస్టేబుల్ రత్నసీత సహాయంతో కార్తీక్ ను కట్టిపెట్టాలని సౌందర్య కుటుంబం ఫీల్ అవుతుంది. రుద్రరాణి మీద కంప్లైంట్ ఇచ్చేందుకు కార్తీక్ డిసైడ్ అవుతాడు.