Nayanthara Surrogacy baby| తమిళనాడు ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన Nayanthara Vignesh couple| ABP Desam
ABP Desam
Updated at:
16 Oct 2022 07:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనయనతార సరోగసీ వివాదంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సరోగసీ విధానంలో పిల్లలు కనాలంటే... పెళ్లై 5 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, నయన్-విఘ్నేశ్ ల పెళ్లి జరిగి 5 నెలలు కాలేదు. ఇది చట్టవిరుద్ధమని వివాదం చేలరేగింది. ఐతే.. దీనిపై నయన్ జంట వివరణ కోరిన తమిళనాడు ఆరోగ్య శాఖకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. విఘ్నేశ్ తో తనకు 6 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నట్లు నయనతార ఆధారాలు చూపించినట్లుసమాచారం.