Adi Pinisetty, Nikki Galrani: పెళ్లి తర్వాత మొదటి సారి కోనేటిరాయుడి దర్శనం | Tirumala | ABP Desam

తిరుమల శ్రీవారిని సినీనటుడు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని దంపతులు దర్శించుకున్నారు. వివాహం తర్వాత తిరుమలకు మొదటిసారిగా వచ్చిన దంపతులకు వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం అందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola