Telangana Elections 2023 | BJP Leaders Visits Medigadda Barrage |మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించిన బీజేపీ నేతలు | ABP Desam
ABP Desam
Updated at:
04 Nov 2023 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBJP Leaders Visits Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజలను కేసీఆర్ గోదాట్లో ముంచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్సించారు. మేడిగడ్డలో కుంగిపోయిన లక్ష్మీ బ్యారేజ్ ను తెలంగాణ బీజేపీ నేతల బృందం పరిశీలించింది. ఈ ప్రాజెక్టు పై కేంద్ర కమిటీ లెవనెత్తిన 20 అంశాలపై కేసీఆర్ సర్కార్ క్లారిటీ ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.