Ayodhya Ram Mandir Politics : అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ అంశాలపై వేర్వేరుగా కాంగ్రెస్ నే టార్గెట్ చేసిన కేసీఆర్, ఒవైసీ

Ayodhya Ram Mandir Politics: తెలంగాణలో అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిర దర్శనాన్ని ఉచితం చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యల తర్వాత దాని చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. దాని గురించి పలువురు కీలక నాయకులు చేసిన వ్యాఖ్యలేంటో చూద్దామా..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola