Pawan Kalyan lead in Pithapuram | Ap Election Counting | పిఠాపురంలో పవన్ కల్యాణ్ ముందంజ

కూటమి దెబ్బకు ఫ్యాన్ విలవిల్లాడుతోంది. దాదాపు 150 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది కూటమి. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకుని..భారీ భద్రత కల్పించే దిశగా ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు....

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి.. సమీప వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 57 వేల ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.

 

కూటమి దెబ్బకు ఫ్యాన్ విలవిల్లాడుతోంది. దాదాపు 150 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది కూటమి. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకుని..భారీ భద్రత కల్పించే దిశగా ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు....

భారీ భద్రత కల్పించే దిశగా ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు....

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola