Vijayawada railway Station Kidnap Case : కిడ్నాపర్ ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు | ABP Desam

Vijayawada railway Station లో ఓ బాలిక కిడ్నాప్ అయ్యింది. ఈనెల 8 తేదీన మీరావలి, హుస్సేన్ దంపతుల కుమార్తె షాభితను గుర్తు తెలియని మహిళ అపహరించి తీసుకెళ్లింది. ఈ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూడటంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితురాలని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలని పట్టుకునేందుకు పోలీసుల బృందాలను నియమించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola