Vijayawada railway Station Kidnap Case : కిడ్నాపర్ ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు | ABP Desam
Continues below advertisement
Vijayawada railway Station లో ఓ బాలిక కిడ్నాప్ అయ్యింది. ఈనెల 8 తేదీన మీరావలి, హుస్సేన్ దంపతుల కుమార్తె షాభితను గుర్తు తెలియని మహిళ అపహరించి తీసుకెళ్లింది. ఈ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూడటంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితురాలని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలని పట్టుకునేందుకు పోలీసుల బృందాలను నియమించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement