Theft in vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘరానా మహిళా దొంగ | ABP Desam

వేములవాడలో కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తి ఇంట్లో 57 తులాల బంగారం, 56 తులాల వెండి , 2 లక్షలకు పైగా నగదును మాయం చేసింది ఓ మహిళ. మొత్తం 40 లక్షల సొత్తును చోరీ చేసి తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్థరాత్రి తాళం పగులకొట్టి నగలు, నగదును మహిళ చేతి సంచిలో పెట్టుకుని వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola