Drunk And Drive: తాగి తూలుతూ యాక్సిడెంట్ చేసినా...అతివేగం ఖాతాలోకే కేసులు| ABP Desam

తెలంగాణలో 2019లో 21,570 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో మద్యం మత్తులో జరిగినవి కేవలం 246 మాత్రమేనని పోలీస్‌శాఖ చెబుతున్న లెక్క. అంటే మొత్తం ప్రమాదాల్లో కేవలం 1.1 శాతం. అతి వేగం కారణంగా 20,669 (95.8 శాతం) ప్రమాదాలు సంభవించాయని నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలు సేకరించలేకపోవడం వల్లే అధిక శాతం ప్రమాదాలను ‘అతి వేగం’ ఖాతాలో వేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola