Dachepalli Theft : కస్టమర్స్ లా వచ్చి వామ్మో వీళ్లేం చేశారో చూడండి..! | ABP Desam
Continues below advertisement
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో కిలాడీ లేడీలు మాయ చేశారు. కస్టమర్స్ లా ఓ బంగారం షాపు కు వెళ్లి...ఓ వృద్ధురాల్ని బోల్తా కొట్టించారు. దాచేపల్లి మెయిన్ బజార్ లో ఉన్న కృష్ణవేణి గోల్డ్ షాప్ లో ఈ చోరీ జరిగింది.
Continues below advertisement