Chandrababu Tweet On Tadepalli Old man Attack: ఇప్పటికైనా జగన్ స్పందిస్తారా? | ABP Desam

Continues below advertisement

తాడేపల్లిలోని పోలకంపాడులో స్థలం ఖాళీ చేసే విషయంలో ఓ వృద్ధుడిపై విలేకరి దాడికి దిగాడు. ప్రైవేట్ వివాదంలో జోక్యం చేసుకుని కోటేశ్వరరావుపై నాగిరెడ్డి దాడి చేశాడు. ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందిస్తూ ఇప్పటికైనా వైఎస్ జగన్ ప్రభుత్వం స్పందించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram