Gst on online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డరిస్తే బిల్లు మోత మోగిస్తుందా?

Continues below advertisement

ఇకపై ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్లు ఐదు శాతం జీఎస్‌టీ చెల్లించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డరిస్తే బిల్లు పెరుగుతుందేమోనని వినియోగదారులు భయపడుతున్నారు. అయితే వారిపై భారం నిజంగానే పడుతుందా? లేదా రెస్టారెంట్లు చెల్లిస్తాయా అన్నది చూద్దాం!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola