YSRCP vs TDP In Rompicherla Chittoor District: అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత, ప్రజల్లో భయం
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల అర్ధరాత్రి అట్టుడికిపోయింది. బ్యానర్ల చింపేయడంపై వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు.
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల అర్ధరాత్రి అట్టుడికిపోయింది. బ్యానర్ల చింపేయడంపై వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు.