YS Sunitha Reddy on YS Viveka Case | వివేకా కేసులో న్యాయం జరగాలంటే షర్మిల గెలవాలి | ABP Desam
కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల గెలిస్తే తప్ప తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు తేలదని వైఎస్ సునీతారెడ్డి అన్నారు. పులివెందులలో షర్మిలతో ఎన్నికల ప్రచారయాత్రలో పాల్గొన్న సునీతా..తప్పు చేసిన వాళ్లవైపు నిలబడొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.