YS Sharmila Palasa Bus Journey : పలాసలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల | ABP Desam

శ్రీకాకుళం జిల్లా పర్యటన ప్రారంభించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పలాస ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ సమరసింహారెడ్డితో డైలాగులతో తనను విమర్శించిన బాబాయ్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డికి పంచ్ లు విసిరారు షర్మిల.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola