Yamini Sharma on Home Minister Comments : హోంమంత్రి వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలి | ABP Desam
ABP Desam
Updated at:
29 Jun 2022 03:32 PM (IST)
వలంటీర్ల వ్యవస్థ వైసీపీకి గూడఛారి విభాగంగా పనిచేస్తోందని బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ ఆరోపించారు. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని స్వయంగా హోం మంత్రి ప్రకటించారని దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.