VV Lakshmi Narayana Announces New Party : జై భారత్ నేషనల్ పార్టీని ప్రకటించిన వీవీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించటమే తన ప్రధాన లక్ష్యమన్నారు.
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించటమే తన ప్రధాన లక్ష్యమన్నారు.