Vizianagaram Train Accident Tragedy: 14కు చేరిన మృతుల సంఖ్య, మరింత పెరిగే అవకాశం
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.