అన్వేషించండి
Advertisement
Vizag Steel Plant Rally : ప్రధాని పర్యటన ఉందంటూ కార్మికులను అడ్డుకున్న పోలీసులు | DNN | ABP Desam
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీ కరణ ఆపాలంటూ ప్రధాని మోదీ ని కోరుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ,కార్మిక సంఘాలు నిరసన ర్యాలీని చేపట్టాయి. విశాఖ లో రైల్వే డీఆర్ ఎమ్ ఆఫీస్ నుండి జీవీఎంసీ దగ్గర గాంధీ విగ్రహం వరకూ చేపట్టిన ర్యాలీ ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని మోదీ పర్యటన ఉన్నందున భద్రతా కారాణలతో నిరసన ర్యాలీలు చేయకూడదని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది.
విశాఖపట్నం
రెండో అంతస్తులో మొదలై, మూడో అంతస్తుకు పాకిన మంటలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets