Navy Marathon In Vizag: ఉత్సాహంగా సాగిన నేవీ మారథాన్ | ABP Desam

Continues below advertisement

విశాఖ సాగరతీరంలో నిర్వహించిన నేవీ మారథాన్ ఉత్సాహంగా సాగింది. శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10కె, 5కె విభాగాల్లో దాదాపు 18 వేల మంది పాల్గొన్నారు. యాక్టర్స్ అడివి శేష్, మిలింద్ సోమన్ మారథాన్ ను ప్రారంభించారు. ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram