Villagers Bonding With Elephants In Bhamini Mandal: బాగా కలిసిపోయాయన్న గ్రామస్థులు

Continues below advertisement

మన్యం జిల్లా భామిని మండలంలో కరెంట్ షాక్ వల్ల నాలుగు ఏనుగులు మరణించడాన్ని అక్కడి గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పిల్లల్లా వాటిని చూసుకున్నామంటున్నారు. ఇప్పుడు మిగిలిన 2 ఏనుగులను చూసినా భయమేస్తోందంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram