Vijayawada Busstand Accident: ప్రమాద కారణాలేంటి..?
ABP Desam
Updated at:
06 Nov 2023 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవాడ బస్టాండ్ ప్రమాదంలో ఓ బాలుడు, కుమారి అనే ప్రయాణికురాలు, ఓ ఆర్టీసీ ఉద్యోగి ఉన్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బస్సులన్నీ కండీషన్ లోనే ఉన్నాయని, ప్రమాదానికి మానవ తప్పిదమా.? లేదా సాంకేతిక కారణాలా? అనేది విచారణలో తేలుతుందన్నారు.