Vasireddy Padma Tenali Geetanjali Issue: తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
ABP Desam
Updated at:
12 Mar 2024 09:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి అనే మహిళ మరణం సంచలనం సృష్టించింది. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. మృతురాలి కుటుంబాన్ని వైసీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.