Vasireddy Padma Tenali Geetanjali Issue: తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి అనే మహిళ మరణం సంచలనం సృష్టించింది. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. మృతురాలి కుటుంబాన్ని వైసీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola