V Hanumantha rao on Cyber Crime : సైబరాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన వీహెచ్ | ABP Desam
ABP Desam
Updated at:
07 Oct 2023 03:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసైబర్ నేరగాళ్లు ప్రముఖ రాజకీయనాయకులను వదిలిపెట్టడం లేదు. మాజీ మంత్రి హరిరామజోగయ్యాలా ఫోన్ చేసిన ఓ కేటుగాడు మాజీ ఎంపీ వీ హనుమంతరావును మోసం చేశాడు. దీనిపై వరంగల్, సైబరాబాద్ ఎస్పీలకు వీహెచ్ ఫిర్యాదు చేశారు.