TTD EO Dharma Reddy on Ayodhya Ram Mandir | అయోధ్యకు శ్రీవారి లక్ష లడ్డూలు పంపిణీ | ABP Desam

TTD EO Dharma Reddy on Ayodhya Ram Mandir :

అయోధ్యలో 22వ తేదీన శ్రీ రామ‌చంద్రుల‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ట‌, శ్రీ‌రామ మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola