TTD EO : రద్దీ పెరిగిపోవటంతో భక్తులను విశ్రాంతి భవనాలకు తరలిస్తున్న టీటీడీ | DNN | ABP Desam

Tirumala శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుగిరులు నిండిపోయాయి. సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. భక్తుల తాకిడి ఎక్కువ అవటంతో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలిని టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola