TTD Board Meeting Decisions: కీలక నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి | ABP Desam
ABP Desam
Updated at:
30 Apr 2022 09:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTirumala లోని Annamayya Bhavan లో జరిగిన TTD పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని బోర్డు ఛైర్మన్ YV సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. మే 5వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించనున్నట్టు ప్రకటించారు.