Travancore Queen At Kanipakam Temple: ఆలయాన్ని దర్శించుకున్న మహారాణి
ABP Desam
Updated at:
02 Mar 2023 10:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారిని కేరళ ట్రావెన్ కోర్ మహారాణి రాజమాత గౌరీ లక్ష్మీబాయి దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్, ఈవో.... తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆలయానికి ఓ ఏనుగు కావాలని వినతిపత్రం అందించారు. ఆమె సానుకూలంగా స్పందించారు. మహారాణి వెంట ప్రముఖ గేయ రచయిత గజల్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.