Gangamma Thalli Jathara: తిరుపతి జాతరలో Rk Roja, Swaroopananda | ABP Desam

తిరుపతి గంగమ్మను ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ఆమె సారె సమర్పించారు. నగరంలోని సెంట్రల్ పార్క్ కూడలి నుంచి ఆలయానికి ఊరేగింపుగా సారె తీసుకుని ఆలయానికి వెళ్లారు. ఇకపై తిరుమల యాత్రకు వెళ్లేముందు కచ్చితంగా తిరుపతి గంగమ్మను దర్శించుకోవాలని రోజా అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola