అన్వేషించండి
Advertisement
Elephants Attack In Chittoor: ఏనుగుల గుంపు హల్ చల్ | GajulaMandya | ABP Desam
Chittoor జిల్లా గాజులమండ్యం గ్రామంలో ఏనుగుల గుంపు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా forest area నుంచి బయటకి వచ్చి పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. ఆ Elephants herd గ్రామంలోకి వచ్చి తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయమేస్తోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. Forest officersకి complaint చేసినా ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
చిరుతలను ఎన్నాళ్లిలా బంధించి ఉంచుతారు? పాపను చంపినదేదో తేల్చడంలో ఆలస్యమెందుకు..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets