Somu Veera Raju: ఆఫ్‌లైన్ జీవోల కిరికిరి ఏంటి.. జగన్ మోహన్ రెడ్డిని నిలదీస్తున్న సోమువీర్రాజు

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు. రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తోందన్నారు. చీకటి జీవోలపై జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారాయన. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola