Somu Veera Raju: ఆఫ్లైన్ జీవోల కిరికిరి ఏంటి.. జగన్ మోహన్ రెడ్డిని నిలదీస్తున్న సోమువీర్రాజు
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు. రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తోందన్నారు. చీకటి జీవోలపై జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారాయన.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement