Tirumala Vaikunta Ekadashi Darshanam : వైకుంఠదర్శనానికి వచ్చి ఇబ్బందులు పడుతున్న భక్తులు | ABP Desam
తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాల రద్దీ మొదలైంది. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నిలిపివేయటంతో గందరగోళం నెలకొంది.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాల రద్దీ మొదలైంది. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నిలిపివేయటంతో గందరగోళం నెలకొంది.