Tirumala Divya Darshanam : తిరుమల దివ్యదర్శనం టోకెన్లు తిరిగి ప్రారంభించిన టీటీడీ | DNN | ABP Desam

తిరుమల శ్రీవారిని కాలినడకన వచ్చి దర్శనం చేసుకునే భక్తులకు ఇకపై దర్శనం మరింత సులభం కానుంది. కొవిడ్ కారణంగా కొన్నేళ్లుగా నిలిచిపోయిన దివ్యదర్శం టోకెన్లను టీటీడీ మళ్లీ ప్రారంభించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola