Tension at Narasaraopet Hospital : కంచర్ల జల్లయ్య పోస్ట్ మార్టంపై కుటుంబసభ్యుల ఆందోళన | ABP Desam

Narasaraopet Area Hospital దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కంచర్ల జల్లయ్యకు పోస్ట్ మార్టం నిర్వహించారంటూ కనీస సమాచారం చెప్పలేదని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola