Tension at Narasaraopet Hospital : కంచర్ల జల్లయ్య పోస్ట్ మార్టంపై కుటుంబసభ్యుల ఆందోళన | ABP Desam
ABP Desam
Updated at:
04 Jun 2022 12:07 PM (IST)
Narasaraopet Area Hospital దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కంచర్ల జల్లయ్యకు పోస్ట్ మార్టం నిర్వహించారంటూ కనీస సమాచారం చెప్పలేదని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.