Tenali Geethanjali House Site Patta: YSRCP, TDP పరస్పర ఆరోపణలు.. గీతాంజలి విషయంలో ఏం జరిగింది..?

Continues below advertisement

గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించిన గీతాంజలి మరణం రాష్ట్ర రాజకీయాల్లో కలకలంగా మారింది. వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి.... ఇరుపక్షాలూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అసలు గీతాంజలి ఇంటి పట్టా పొందిన దగ్గర్నుంచి ఆమె మరణం దాకా జరిగిన విషయాలేంటి..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram