TDP Vs YSRCP : తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితను అడ్డుకున్న వైకాపా నేతలు
Continues below advertisement
కాసేపు మంగళగిరిలో పరిస్థితి చాలా గందరగోళంగా తయారైంది. తెలుగు దేశం కార్యాలయంపై దాడి జరిగిన తరువాత తెలుగు దేశం మహిళా అధ్యక్షురాలు అనితని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement