TDP MP Rammohan Naidu : గౌతు శిరీషను అరెస్ట్ చేయాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటాం | ABP Desam
ABP Desam
Updated at:
05 Jun 2022 05:47 PM (IST)
TDP ప్రధాన కార్యదర్శి Gouthu Sireesha కు CID నోటీసులు జారీ చేయటంపై MP Rammohan Naidu స్పందించారు. వైసీపీ ప్రభుత్వం గౌతు కుటుంబాన్ని టార్గెట్ చేసిందన్నారు.