TDP Devineni Uma : ఆ ముగ్గురినీ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమన్న దేవినేని ఉమా | DNN | ABP Desam

Devineni Uma కృష్ణాజిల్లా టీడీపీ సమావేశంలో ఫైర్ అయ్యారు. దేవినేని అవినాష్ టార్గెట్ గా దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. నాని, వంశీ, అవినాష్ లను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ దేవినేని ఉమా శపథం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola