Chandrababu Fibernet Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు
ABP Desam
Updated at:
17 Jan 2024 11:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ఫైబర్ నెట్ కేసు ( Fiber Net Case ) లో చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ముందస్తు బెయిల్ పై నేడు సుప్రీం కోర్టు ( Supreme Court ) ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పనుంది. టీడీపీ ( TDP ) హయాంలో సన్నిహితులకు కాంట్రాక్టులు కట్టబెట్టారన్నది ఆరోపణ. ఈ కేసులో చంద్రబాబు A-25 గా ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పై మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు రానుంది.