Students Parents Protest on Merging Govt schools : పాఠశాలల విలీన నిర్ణయంపై ఆందోళనలు | ABP Desam
ABP Desam
Updated at:
05 Jul 2022 11:05 PM (IST)
ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల విలీన నిర్ణయం కొన్ని చోట్ల వివాదాస్పదమవుతోంది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విద్యార్థులు, వారి తల్లితండ్రులు కలిసి పాఠశాలల విలీనంపై ఆందోళనకు దిగారు.