Stone Attack on Nara Lokesh Yuvagalam : భీమవరం యువగళంలో ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam

భీమవరంలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం ఇందిరమ్మ కాలనీ వద్ద వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగటంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola