Stone Attack on Chandrababu Naidu : పుంగనూరులో రాళ్లదాడి తర్వాత చంద్రబాబు స్పీచ్ | ABP Desam

పుంగనూరులో రాళ్లదాడి తర్వాత చంద్రబాబు నాయుడు ఏబీపీ దేశంతో మాట్లాడారు. తాగి వచ్చి వైసీపీ రౌడీలు రాళ్ల దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోవటం దారుణమన్నారు. దీనిపై ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola