Stone Attack on Chandrababu Naidu : పుంగనూరులో హింస..టీడీపీ శ్రేణులపై వైసీపీ రాళ్లదాడి | ABP Desam

చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ఆయన టార్గెట్ గా రాళ్లదాడి జరగటంతో హై టెన్షన్ నెలకొంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola