Somu Verraju About PM Modi: 2 గంటల పాటు ఏపీ బీజేపీ నాయకులతో ప్రధాని భేటీ..!

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖలో ఘనస్వాగతం పలికిన ప్రజలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కోర్ కమిటీతో దాదాపు 2 గంటలు భేటీ అయ్యారని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేసినట్టు వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram