Smoke From Vande Bharat Express : నెల్లూరు జిల్లా మనుబోలు స్టేషన్ లో నిలిచిన వందేభారత్ | ABP Desam
ABP Desam
Updated at:
10 Aug 2023 10:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగ రావడం అందర్నీ ఉరుకులు పరుగులు పెట్టించింది. పొగ రావడం గమనించిన ప్రయాణికులు.. అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైలును నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.